మేడారం జాతరకు 3,495 ప్రత్యేక బస్సులు

పయనించే సూర్యుడు న్యూస్ : మేడారం జాతర -2026కు భక్తులకు తరలించడం, తిరిగి వారిని స్వస్థలాలకు చేర్చడం కోసం స్పెషల్ బస్సులను నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది.…

సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం

పయనించే సూర్యుడు న్యూస్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుుడు స్వగ్రామం అయిన నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు మెుదలయ్యాయి.ఈ సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం, నందమూరి…

బడ్జెట్ 2026లో పాత పన్ను విధానం రద్దుపై పరిశీలన

పయనించే సూర్యుడు న్యూస్ : మరో రెండు వారాల్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో బడ్జెట్ 2026లో తీసుకునే…

నిధుల వినియోగంలో చంద్రబాబు ఆగ్రహం

పయనించే సూర్యుడు న్యూస్ : కేంద్ర ప్రాయోజిక పథకాల నిధుల వినియోగం విషయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులపై సీరియస్ అయ్యారు. సోమవారం సచివాలయం వేదికగా…

మోదీ-ట్రంప్ స్నేహం నిజమైనదని సెర్గియో గోర్ స్పష్టం

పయనించే సూర్యుడు న్యూస్ : భారత్‌లో అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాలపై కీలక ప్రకటనలు చేశారు. అమెరికా భారత్ అత్యంత ప్రాధాన్యత…

జిల్లాలు, మండలాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణలో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను పునర్వ్యవస్థీకరణ చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాష్ట్రంలో…

తెలంగాణలోనూ బీజేపీ-జనసేన కలిసి పోటీ?

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్దమైన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా? లేదా…

డమరుకం చేతబట్టి శౌర్య యాత్రలో మోదీ

పయనించే సూర్యుడు న్యూస్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటన కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఆదివారం రోజున గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో…

అవసరమైతే 144 సెక్షన్‌ విధించండి: కోడి పందాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగ వేళ కోడి పందాల నిర్వహణకు బరులను సిద్దం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే కోడి పందాలకు సంబంధించి…

తెలంగాణలో అడుగులు వేస్తున్న జనసేన

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు…