11 మున్సిపాలిటీల ఎన్నికల ప్రక్రియ నిలిపివేత

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణలో 11 మున్సిపాలిటీలలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌ల ఎన్నిక వాయిదా పడింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి తెలంగాణలో 11…

కార్పొరేషన్ పగ్గాలు బీజేపీ చేతికి

పయనించే సూర్యుడు న్యూస్ : కరీంనగర్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై సస్పెన్స్ వీడింది. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ ఖాతాలోకి వెళ్లింది.…

“నాయుడు విజన్ అద్భుతం”-గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ స్పందన

పయనించే సూర్యుడు న్యూస్ : సీఎం చంద్రబాబు నాయుడుపై గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచ దేశాల్లో తాను కలిసిన ఎంతోమంది మేధావుల…

కరీంనగర్ మేయర్ కుర్చీపై ఉత్కంఠ

పయనించే సూర్యుడు న్యూస్ :  కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీకి మెజారిటీ లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీకి మెజారిటీ లేదని…

బంగ్లాదేశ్ నూతన ప్రధాని ప్రమాణస్వీకారానికి మోదీకి ప్రత్యేక ఆహ్వానం!

పయనించే సూర్యుడు న్యూస్ : బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విజయం సాధించగా తారిక్ రెహ్మాన్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బంగ్లాదేశ్…

రేపు అమరావతికి బిల్ గేట్స్ రాక!

పయనించే సూర్యుడు న్యూస్ :  బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బీఎన్‌పీ చీఫ్ తారిఖ్ రెహమాన్ బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్…

కాంగ్రెస్‌పై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు

పయనించే సూర్యుడు న్యూస్ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విచ్చలవిడిగా డబ్బులు పంచింది: కేటీఆర్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై KTR స్పందన, BRS ప్రతిపక్షంలో గట్టి పోటీ,…

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో భారీ కేటాయింపులు

పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీలో బడ్జెట్ పెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ అసెంబ్లీలో ఉదయం…

భారత్‌తో సంబంధాలపై సానుకూలత వ్యక్తం చేసిన తారిక్ రెహమాన్ సన్నిహితుడు

పయనించే సూర్యుడు న్యూస్ : ఏడాదిన్నర పాటు బంగ్లాదేశ్‌లో నెలకున్న అనిశ్చితికి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో ముగింపు పడింది.. ఇది భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య దౌత్య సంబంధాలు తిరిగి…

మున్సిపల్ పోరులో కాంగ్రెస్ హవా

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తూ…