వైఎస్ జగన్పై జలవనరుల మంత్రి నిమ్మల ఫైర్
జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు చేశారు.…
జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు చేశారు.…
జనం న్యూస్: మయన్మార్-థాయిలాండ్ సరిహద్దులో చిక్కుకున్న భారతీయులను రక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కోరారు. థాయ్లాండ్లో చిక్కుకున్న భారతీయులను రక్షించాలని…
జనం న్యూస్: ‘రాజకీయాల నుంచి నేను తప్పుకోవడం లేదు. ఈ నెల 25తో నాకు రాజకీయాల్లో ఏడాది ముగుస్తుంది. తిరిగి రాజకీయాల్లోకి వస్తాను’అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి…
జనం న్యూస్: ప్రకృతి సాగు చేద్దాం. భూమిని బాగు చేద్దాం అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ‘సేంద్రీయ సాగుతో ప్రజారోగ్యం-పర్యావరణానికి మేలు.ప్రపంచానికి నమూనాగా ఏపీలో ప్రకృతి…
జనం న్యూస్: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు. అంతా ఊహించినట్లుగానే పాదయాత్రపై క్లారిటీ ఇచ్చేశారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేపట్టబోతున్నట్లు…
జనం న్యూస్: మేడారం మహా జాతరకు 4000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టుగా తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అవసరమైతే మరిన్ని బస్సులు నడిపేందుకు సిద్దంగా…
జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనసభకు సభకు హాజరుకాని ఎమ్మెల్యేలకు నో వర్క్ – నో పే విధానం ఉండాలని…
జనం న్యూస్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో కవిత…
జనం న్యూస్: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ మంగళవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నితిన్ నబీన్పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. బీజేపీ…
జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన సాగుతోంది. మంగళవారం వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పారిశ్రామికవేత్తలతో…