జనం న్యూస్: కర్నూలు విద్యార్థులకు ఏపీ విద్య, ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ గుడ్‌న్యూస్ తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరంలో కర్నూలు క్లస్టర్ వర్సిటీ పూర్తి చేస్తాం…

రాజకీయాల్లో కీలక పరిణామం

జనం న్యూస్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. మే నెలలో…

ఉగాది కానుకగా డీఎస్సీ నోటిఫికేషన్

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఈ ఏడాది ఉగాదికి మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం…

రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు జమయ్యే అవకాశాలు వెల్లడి

జనం న్యూస్: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అతి త్వరలోనే పీఎం కిసాన్ యోజన డబ్బులను రైతుల అకౌంట్లో వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు…

మధిరలో డిప్యూటీ సీఎం భట్టి ప్రకటన

జనం న్యూస్: మధిరను రాష్ట్రంలోనే రోల్ మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అలాగే అత్యంత నివాసయోగ్యమైన పట్టణంగా మారుస్తామని…

కేసీఆర్ జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్ శుభాకాంక్షలు

జనం న్యూస్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో…

అవకాశాల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యం

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్‌ను ఎమ్మెల్సీ నాగబాబు స్వాగతించారు. ఈ సాధారణ,…

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో గ్రామీణ పరోగతికి పెద్దపీట వేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో గ్రామీణ పరోగతికి…

కరీంనగర్ కార్పొరేషన్‌పై బీజేపీ విజయం

జనం న్యూస్:జగిత్యాల మున్సిపాలిటీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌ ఎన్నికకు సంబంధించి కొనసాగుతున్న ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల మున్సిపాలిటీ…

అమరావతి నిర్మాణంపై బిల్ గేట్స్ ప్రశంసలు

జనం న్యూస్: ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని…