వివేకా కేసు విచారణపై సుప్రీం కోర్టు కీలక అభిప్రాయం వెల్లడింపు

జనం న్యూస్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీబీఐ తదుపరి దర్యాప్తునకు సంబంధించి సుప్రీం…

దివ్యాంగుల నియామకాలపై కీలక నిర్ణయం ప్రకటించిన ప్రభుత్వం

జనం న్యూస్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్ ల్యాగ్ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి మార్చిలోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలి అని దివ్యాంగులు,…

ప్రజల ప్రేమపై మంత్రి కోమటిరెడ్డి స్పందన

జనం న్యూస్: నల్లగొండ ప్రజలతో తనకు ఉన్న అనుబంధంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. 5సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన నా నల్లగొండ…

డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు బ్రాండింగ్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా మహిళల ఉత్పత్తుల క్రయ, విక్రయాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించాలని నిర్ణయించింది. ఈ…

అంబటి ఇంటిపై దాడి వ్యవహారం

జనం న్యూస్: టీడీపీ నాయకురాలు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త గల్లా రామచంద్రరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ నాయకురాలు,…

సీఎం చంద్రబాబుతో బిల్ గేట్స్ సమావేశం

జనం న్యూస్: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈనెల 18న ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బిల్‌గేట్స్‌ భేటీ అయి పలు అంశాలపై…

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో

జనం న్యూస్: తెలంగాణలో బీజేపీకి మద్దతు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ప్రచారం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.…

కేంద్ర మంత్రులతో భేటీల కోసం ఢిల్లీకి నారా లోకేశ్

జనం న్యూస్: ఏపీ విద్య, ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటన ఖరారు అయ్యింది. రేపు ఉదయం లోకేష్ పార్లమెంట్ భవనానికి వెళ్లి అక్కడ…

ఎన్నికల తర్వాత పన్నుల పెంపుపై బండి సంజయ్ విమర్శలు

జనం న్యూస్: కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్‌కు మున్సిపల్…

భారత్ – అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం

జనం న్యూస్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌కు గుడ్ న్యూస్ తెలిపారు.భారతీయ ఉత్పత్తులపై విధించిన టారిఫ్‌లను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.…