ఉద్యోగుల వ్యక్తిగత జీవిత రక్షణకు రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు కీలకం

జనం న్యూస్ : ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే లోక్‌సభలో “రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు”ను ప్రవేశపెట్టారు. ఉద్యోగులకు సంబంధించిన ఓ ప్రైవేట్ బిల్లు డిసెంబర్ 5,2025న…

సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు: నిన్నటి లెక్క వేరు, రేపటి లెక్క వేరు

జనం న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పాలన రెండేళ్ల విజయోత్సవ సందర్భంగా “నిన్నటి వరకు ఒక లెక్క రేపటి ‘తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ తర్వాత…

హైదరాబాద్‌లో కొత్త పర్యాటక కేంద్రం

జనం న్యూస్ : హైదరాబాద్‌లో పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు కొత్వాల్‌గూడ ఎకో పార్కు సిద్ధమైంది. హిమాయత్‌సాగర్ సమీపంలో అంతర్జాతీయ పక్షి కేంద్రం త్వరలో ప్రారంభం కానుంది.…

యువత భవిష్యత్తుపై కుటిల నిర్ణయాలు వద్దు – హైకోర్టు గట్టిగ హెచ్చరిక

జనం న్యూస్ : తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అకడమిక్ కన్సల్టెంట్ల తాత్కాలిక నియామకాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యువతను దోచుకుంటున్నారని, విద్యావ్యవస్థ నాశనం అవుతుంటే…

మిత్రదేశాల ఎంపిక మా హక్కే! పుతిన్ పర్యటన మధ్య జైశంకర్ సెన్సేషనల్ వ్యాఖ్యలు

జనం న్యూస్ : పుతిన్ పర్యటన వేళ.. భారత్-రష్యా సంబంధాలపై ప్రపంచ దేశాలు అభ్యంతరం తెలపడంపై కేంద్రమంత్రి జైశంకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మిత్రదేశాలకు ఎంచుకునే…

ఎన్నికల రేసులో మళ్లీ దానం నాగేందర్

జనం న్యూస్: ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయంలో సీఎం రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని మాజీమంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఎన్నికలు…

ఎన్నికల విజయంలో నాకున్న నమ్మకం అటుటేనంటూ దానం నాగేందర్ ప్రకటన

జనం న్యూస్: ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయంలో సీఎం రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని మాజీమంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఎన్నికలు…

గ్రూపు రాజకీయాలకు ముగింపు పలకాలని లోకేష్ సూచనలు

జనం న్యూస్:తెలుగుదేశం పార్టీలో వ్యక్తులు శాశ్వతం కాదు. పార్టీ శాశ్వతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ దిశానిర్దేశం చేశారు.‘చట్టబద్ధమైన పనుల కోసం…

సర్పంచ్ ఎన్నికలపై స్టే నిరాకరణ

జనం న్యూస్: తెలంగాణ పంచాయితీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) పరీక్ష వాయిదా వేయాలనే అభ్యర్థనపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది.తెలంగాణ పంచాయితీ…

రాజకీయ నేతలపై జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…