జగన్‌ సడన్‌ ఎంట్రీ! సీబీఐ కోర్టులో విచారణకు హాజరు

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ గురువారం (నవంబర్ 20) రోజున హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.…

ఎన్నికల అలర్ట్! తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో డిసెంబర్‌లో స్థానిక సంస్థల సమరం ప్రారంభం

జనం న్యూస్: తెలంగాణలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్‌లో గ్రామ పంచాయితీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్…

మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇందిరమ్మ చీరలు ధరించాలన్న సీఎం రేవంత్ సూచన

జనం న్యూస్: మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలో కోటి మంది మహిళలకు కోటి చీరల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం లాంఛనంగా ప్రారంభించారుతెలంగాణలోని అధికార…

ఏపీలో భారతరాష్ట్రపతి పర్యటన

జనం న్యూస్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండురోజులపాటు ఏపీలో పర్యటించనున్నారు. నవంబర్ 20, 21 తేదీలలో తిరుపతిలో రాష్ట్రపతి పర్యటించనున్నారు. నవంబర్ 21న తిరుమల…