రాష్ట్రంలోని 3.5 లక్షల మహిళలకు వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం కీలక నిర్ణయం

జనం న్యూస్: తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు గుడ్ న్యూస్… రాష్ట్ర ప్రభుత్వం 3.50 లక్షల మంది మహిళలకు వడ్డీలేని రుణాల పథకం కింద…

సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా సూర్యకాంత్‌ బాధ్యతలు స్వీకారం

జనం న్యూస్‌: 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు.రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. 2027 ఫిబ్రవరి 9…

వాహనంలో మంటలు చెలరేగి డ్రైవర్ దుర్మరణం

జనం న్యూస్‌: హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం జరిగింది. ఘట్‌కేసర్ వైపు వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు.…

ఏపీలో సమగ్ర సేవల కోసం ఏకైక కార్డు ప్రవేశం

జనం న్యూస్‌: కుటుంబ సమగ్ర సమాచారంతో స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రియల్ టైమ్ గవర్నెన్స్ డేటా లేక్ ద్వారా…

పాత పెన్షన్ విధాన పునరుద్ధరణకు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్న

జనం న్యూస్: ఈ వారం ప్రారంభంలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య కూడా ఇలాంటి డిమాండ్లతో ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఒక మెమోరాండం సమర్పించింది. NC…

జగన్ కేటీఆర్ కలసిన అరుదైన ఫ్రేమ్

జనం న్యూస్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బెంగళూరులో ఒకే వేదికపై కలుసుకోవడం తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర…

సత్యసాయి బాబా సేవలు, దైవ రూపం పుట్టపర్తి మహిమాన్వితతను గుర్తు చేసిన సీఎం చంద్రబాబు

జనం న్యూస్: దైవం మానుష రూపేణ అన్నట్టుగా సత్యసాయి సేవలందించారు అని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా స్థాపించిన ట్రస్ట్‌తో సేవలకు…

ఉపాధ్యాయులపై అదనపు బాధ్యతలు రద్దు

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని ఉపాధ్యయులుకు కీలక హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయ సమస్యలపై ప్రత్యేకంగా…

టీఎస్ కేబినెట్ మీటింగ్ అలర్ట్

జనం న్యూస్: తెలంగాణ మంత్రివర్గ సమావేశం మంగళవారం (నవంబర్ 25) రోజున జరగనుంది. తెలంగాణ సచివాలయంలోని 6వ అంతస్తులోని కేబినెట్ మీటింగ్ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి…

సత్యసాయి శతజయంతి పుట్టపర్తిలో అడుగు పెట్టిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

జనం న్యూస్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి కుల్వంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.భారత రాష్ట్రపతి ద్రౌపది…