రాష్ట్రంలోని 3.5 లక్షల మహిళలకు వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం కీలక నిర్ణయం
జనం న్యూస్: తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) సభ్యులకు గుడ్ న్యూస్… రాష్ట్ర ప్రభుత్వం 3.50 లక్షల మంది మహిళలకు వడ్డీలేని రుణాల పథకం కింద…
జనం న్యూస్: తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) సభ్యులకు గుడ్ న్యూస్… రాష్ట్ర ప్రభుత్వం 3.50 లక్షల మంది మహిళలకు వడ్డీలేని రుణాల పథకం కింద…
జనం న్యూస్: 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు.రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. 2027 ఫిబ్రవరి 9…
జనం న్యూస్: హైదరాబాద్ ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం జరిగింది. ఘట్కేసర్ వైపు వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు.…
జనం న్యూస్: కుటుంబ సమగ్ర సమాచారంతో స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రియల్ టైమ్ గవర్నెన్స్ డేటా లేక్ ద్వారా…
జనం న్యూస్: ఈ వారం ప్రారంభంలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య కూడా ఇలాంటి డిమాండ్లతో ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఒక మెమోరాండం సమర్పించింది. NC…
జనం న్యూస్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బెంగళూరులో ఒకే వేదికపై కలుసుకోవడం తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర…
జనం న్యూస్: దైవం మానుష రూపేణ అన్నట్టుగా సత్యసాయి సేవలందించారు అని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా స్థాపించిన ట్రస్ట్తో సేవలకు…
జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని ఉపాధ్యయులుకు కీలక హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయ సమస్యలపై ప్రత్యేకంగా…
జనం న్యూస్: తెలంగాణ మంత్రివర్గ సమావేశం మంగళవారం (నవంబర్ 25) రోజున జరగనుంది. తెలంగాణ సచివాలయంలోని 6వ అంతస్తులోని కేబినెట్ మీటింగ్ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి…
జనం న్యూస్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి కుల్వంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.భారత రాష్ట్రపతి ద్రౌపది…