పోలవరం ప్రాజెక్టు అంశంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్ట్‌పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్ట్‌పై తెలంగాణ…

రాజధానిపై అనవసర రాద్దాంతం తగదు

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై అనవసర రాద్దాంతాలు వద్దు అని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హితవు పలికారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత…

ప్రభుత్వ పనితీరుపై కేటీఆర్ విమర్శలు

జనం న్యూస్ : మిగిలిన మూడేళ్లైనా ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి: సీఎం రేవంత్‌పై కేటీఆర్ వ్యాఖ్యలు  కేటీఆర్ రేవంత్ రెడ్డి పాలనను తీవ్రంగా విమర్శిస్తూ, కాంగ్రెస్…

డమరుకం చేతబట్టి శౌర్య యాత్రలో పాల్గొన్న ప్రధాని

జనం న్యూస్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటన కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఆదివారం రోజున గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో సోమనాథ్…

జనగణనకు సిద్ధమవుతున్న ఏపీ-అధికారులను నియమిస్తూ జీఓ జారీ

జనం న్యూస్ : కేంద్ర ప్రభుత్వం జనాభా గణనకు సిద్ధమవుతున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం వెంటనే యాక్షన్ మొదలుపెట్టింది. మేము రెడీ అని చెప్పేందుకు వీలుగా ఏపీ…

ఆలయాలపై రాజకీయాలు సరికాదు

జనం న్యూస్: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే హిందువులందరికీ పరమ పవిత్రమైన క్షేత్రం అని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ప్రపంచం…

అది దగ్గుమందు కాదు… స్లో పాయిజన్!

జనం న్యూస్: చిన్న పిల్లల కోసం వినియోగించే దగ్గు టానిక్ ఆల్మంట్ కిడ్ సిరప్ వినియోగాన్ని నిలిపివేయాలని తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి ( డీసీఏ) ఆదేశించింది.…

నిరుద్యోగ యువతకు బిగ్ రిలీఫ్

జనం న్యూస్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కీలక హామీ ఇచ్చారు. త్వరలోనే జాబ్…

అమాయకపు “ప్రజలే వీరికి” ఆధారం

జనం న్యూస్ శంకరపట్నం 10/01/2026: పేద, మధ్య తరగతి ప్రజల కోసం ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు తీసుకొస్తుంటే, సామాన్య ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని పంచాయితీ కార్యదర్శులు,…