జీ20 వేదికపై మోదీ కీలక సూచనలు

సాక్షి డిజిటల్ న్యూస్: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌లో భారత ప్రధాని మోదీ మాట్లాడుతూ… ప్రపంచ అభివృద్ధి వ్యూహాలను పునఃపరిశీలించాలని పిలుపునిచ్చారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర…

సత్యసాయి బాబా విద్యా సిద్ధాంతంపై రాధాకృష్ణన్ ప్రశంసలు

సాక్షి డిజిటల్ న్యూస్: సేవను ఒక బాధ్యతగా కాకుండా, జీవిత విధానంగా చూసే విద్యా వ్యవస్థను సృష్టించారని పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబాఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్…

నవంబర్ 25న తెలంగాణ కేబినెట్

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ మంత్రివర్గ సమావేశం మంగళవారం (నవంబర్ 25) రోజున జరగనుంది. తెలంగాణ సచివాలయంలోని 6వ అంతస్తులోని కేబినెట్ మీటింగ్ హాల్‌లో సీఎం…

బీజేపీ బెంగాల్ ఇన్‌చార్జ్‌గా తెలుగు నేత మధుకర్ నియామకం

పయనించే సూర్యుడు : వ‌చ్చే ఎన్నిక‌ల్లో బెంగాల్ అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని ఇప్ప‌టి నుంచి క‌మ‌ల ద‌ళం ఉవ్విళ్లూరుతోంది. ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తోంది.ఇప్పటికే బీజేపీ ఇన్‌చార్జిలను రంగంలోకి…

ఉపాధ్యాయులపై అదనపు బాధ్యతలు రద్దు

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని ఉపాధ్యయులుకు కీలక హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయ సమస్యలపై ప్రత్యేకంగా…

టీఎస్ కేబినెట్ మీటింగ్ అలర్ట్

జనం న్యూస్: తెలంగాణ మంత్రివర్గ సమావేశం మంగళవారం (నవంబర్ 25) రోజున జరగనుంది. తెలంగాణ సచివాలయంలోని 6వ అంతస్తులోని కేబినెట్ మీటింగ్ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి…

సత్యసాయి శతజయంతి పుట్టపర్తిలో అడుగు పెట్టిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

జనం న్యూస్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి కుల్వంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.భారత రాష్ట్రపతి ద్రౌపది…

అయోధ్యలో మరో అద్భుత ఘట్టం

పయనించే సూర్యుడు : అయోధ్యలో శ్రీరామ మందిరం శిఖరంపై నవంబర్ 25న నరేంద్ర మోదీ చేతుల మీదుగా భరత్ మేవాడా రూపొందించిన పవిత్ర ధ్వజం ఎగురబెట్టనున్నారు. అయోధ్యలో…

ఆరోగ్య భద్రత కొత్త పాలసీతో వైద్యంలో నూతన దశ

పయనించే సూర్యుడు : ప్రజారోగ్యంలో సంజీవని ప్రాజెక్టు దేశానికే ఓ దిక్సూచి అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.‘2026 ఏప్రిల్ 1 నుంచి యూనివర్సల్ హెల్త్ పాలసీ…

భారతీయ కళా వైభవానికి హైదరాబాద్ వేదిక

పయనించే సూర్యుడు : హైదరాబాద్‌‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘‘భారతీయ కళా మహోత్సవం’’ సెకండ్‌ ఎడిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. హైదరాబాద్‌‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో…