సౌదీ రోడ్డు ప్రమాదం చుట్టూ ప్రశ్నలు

జనం న్యూస్: సౌదీ అరేబియాలో నవంబర్ 17న జరిగిన బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన 45 మంది ప్రాణాలు కోల్పోగా, ఒకే ఒక్క వ్యక్తి మహమ్మద్ అబ్దుల్…

ప్రధాని మోదీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

జనం న్యూస్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ…

మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా విధానాలపై

జనం న్యూస్: ‘దిగుమతుల మీద ఆధారపడడం తగ్గించుకోగలిగితే అది మన ఆర్ధిక వ్యవస్థకు చోదక శక్తి అవుతుంది. 2047 నాటికి దేశాన్ని ప్రపంచ ఆర్ధిక శక్తిగా తీర్చిదిద్దేందుకు…

సేవా తీర్థ్ : ప్రధానమంత్రి కార్యాలయం ఇకపై అక్కడే

సాక్షి డిజిటల్ న్యూస్: భారత ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించి భారీ మార్పు చోటుచేసుకోనుంది. భారత ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించి భారీ మార్పు చోటుచేసుకోనుంది. దశాబ్దాల నాటి సౌత్…

తెలంగాణ రాజ్‌భవన్‌… ఇకపై లోక్‌ భవన్‌

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా మార్చారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా…

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కామెంట్స్ చర్చకు దారి

సాక్షి డిజిటల్ న్యూస్: గోదావరి జిల్లాలలో కొబ్బరి చెట్లకు…గోదావరి జిల్లాలకు తెలంగాణ నాయకులు దిష్టి పెట్టారంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.…

విద్యే దేశ భవిష్యత్తు

పయనించే సూర్యుడు న్యూస్ : పాల్వంచలో డా.మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నెహ్రూ విద్యా విధానంతో దేశాన్ని పునర్నిర్మించిన…

దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు ప్రారంభం

పయనించే సూర్యుడు న్యూస్ : ఎట్టకేలకు దేశంలో జనగణనపై కేంద్రం బిగ్ అప్ డేట్ ఇచ్చింది. దేశంలో రెండు దశల్లో జనాభా లెక్కల సేకరణ నిర్వహించనున్నట్లు తెలిపింది.…

విద్యుత్ సంస్కరణల్లో కొత్త దశ: ఉచిత సోలార్ ప్యానెల్స్ పంపిణీకి ప్రభుత్వం సిద్ధం

పయనించే సూర్యుడు న్యూస్ :  సీఎం చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖ సమీక్షలో ఫెర్రో అల్లాయ్స్ ప్రోత్సాహం, సౌర విద్యుత్ ప్రాజెక్టులు, EV బస్సులు, 5 వేల…

కర్ణాటక రాజకీయాల్లో కొత్త మలుపు: డీకే సీఎం పదవికి సిద్ధమని సిద్ధరామయ్య వెల్లడింపు

జనం న్యూస్: కర్నాటకలో సీఎం మారనున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం శివకుమార్‌కు సీఎం పదవి అప్పగించే అంశంపై ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక…