అంతర్జాతీయ ప్రమాణాలతో రుషికొండ బీచ్ అభివృద్ధి

పయనించే సూర్యుడు న్యూస్ : రుషికొండ బీచ్‌కి బ్లూఫ్లాగ్ గుర్తింపు మళ్లీ లభించింది. కందుల దుర్గేష్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి…

ఉద్యోగుల వ్యక్తిగత జీవిత రక్షణకు రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు కీలకం

జనం న్యూస్ : ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే లోక్‌సభలో “రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు”ను ప్రవేశపెట్టారు. ఉద్యోగులకు సంబంధించిన ఓ ప్రైవేట్ బిల్లు డిసెంబర్ 5,2025న…

సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు: నిన్నటి లెక్క వేరు, రేపటి లెక్క వేరు

జనం న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పాలన రెండేళ్ల విజయోత్సవ సందర్భంగా “నిన్నటి వరకు ఒక లెక్క రేపటి ‘తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ తర్వాత…

ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ-5.2ను అందుబాటులోకి తెస్తుందా?

సాక్షి డిజిటల్ న్యూస్: OpenAI సంస్థ చాట్‌జీపీటీ కొత్త ఏఐ మోడల్ GPT-5.2 అందుబాటులోకి తేనుందని,డిసెంబర్ 9 నాటికి ప్రకటన రావచ్చని పలు రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. OpenAI సంస్థ…

ఆడబిడ్డ పుడితే రూ. 10,000

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణలో పంచాయితీ ఎన్నికల పోరు కొనసాగుతుంది. అయితే ఎన్నికల బరిలో నిలిచిన కొందరు సర్పంచ్ అభ్యర్థులు ఇస్తున్న హామీలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా…

ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు: డల్లాస్‌లో ఏపీ మంత్రి లోకేష్

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అయితే ఈ పర్యటనలో తనకు ఎదురైన ఓ ఆసక్తికర సంఘటనను అక్కడివారితో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్…

దేశీయ విమాన టికెట్లపై కేంద్రం పరిమితి

సాక్షి డిజిటల్ న్యూస్: దేశీయ విమాన టికెట్ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం పరిమితిని విధించింది. విమాన టికెట్ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం…

సీఎం చంద్రబాబు చేతిలో ఎమ్మెల్యేల జాతకాలు

సాక్షి డిజిటల్ న్యూస్: ఎమ్మెల్యేల పనితీరుపై తాను సర్వే చేయిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. నాలుగు, ఐదు మార్గాల ద్వారా సర్వేలు చేయించుకుంటున్నామని గతంతో పోలిస్తే…

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌-2025

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చడంతో పాటు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయిలో పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘తెలంగాణ…

అసహనంతో మండిపడ్డ సీఎం చంద్రబాబు

పయనించే సూర్యుడు న్యూస్ : ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ, తిరుమల పరకామణి చోరీపై వైఎస్ జగన్ వ్యాఖ్యలను ఖండించారు. శాంతిభద్రతలు మెరుగయ్యాయని, రాజధాని…