ఏపీలో మరో 3 కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం రోజున సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం…

కేసీఆర్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రతిపక్ష నేత కేసీఆర్, పలువురు శాసనసభ్యులు…

రుషికొండ భవనాలను పర్యాటక రంగానికి వినియోగించాలి

జనం న్యూస్: విశాఖపట్నంలోని రుషికొండపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనాలను కూటమి ప్రభుత్వం ఎలాంటి అవసరాలకు వినియోగించనుందనే చర్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. విశాఖపట్నంలోని…

వైకుంఠ ఏకాదశి విశిష్టత ఆచరించాల్సిన నియమాలు

జనం న్యూస్: జన్మజన్మల పాపాలను పటాపంచలు చేసి, మహా విష్ణువు కరుణను, వైకుంఠ ప్రాప్తిని ప్రసాదించే రోజే ‘ముక్కోటి ఏకాదశి’. అయితే ఈ ఏడాది వైకుంఠ ఏకాదశిని…

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ హాజరు

జనం న్యూస్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రతిపక్ష నేత కేసీఆర్, పలువురు శాసనసభ్యులు హాజరయ్యారు.…

పార్ట్ టైం ఆదాయం పేరుతో మహిళలపై MLM, పొంజీ స్కీమ్ మోసాలు

జనం న్యూస్: ​సాధారణంగా మార్కెట్లో చాలామంది మల్టీ లెవెల్ మార్కెటింగ్ గురించి వినే ఉంటారు. వీటినే ఎంఎల్ఎం లేదా పోంజీ స్కీములు అని పిలుస్తారు. వీటిలో సాధారణంగా…

అయోధ్యలో బాలరాముడి దర్శనం చేసుకున్న

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం (డిసెంబర్ 28) రోజున ఉత్తరప్రదేశ్‌లో అయోధ్యలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయోధ్యలోని బాలరాముడిని దర్శనం చేసుకున్నారు.ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి…

మన్‌కీ బాత్ కార్యక్రమంలో నరసాపురం లేస్‌పై ప్రధాని మోదీ వ్యాఖ్యలు

జనం న్యూస్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో పలు అంశాల గురించి మాట్లాడుతుంటారు. ఈ క్రమంలోనే…

అభివృద్ధికి, ప్రపంచ గుర్తింపునకు విద్యే కీలకం

పయనించే సూర్యుడు న్యూస్ : నిర్మలా సీతారామన్ పీఎం లంక గ్రామంలో రూ.18 లక్షలతో మౌలిక వసతులు ప్రారంభించి, విద్యతో అభివృద్ధి సాధ్యమని, క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని…

అన్ని అనుమతులు పూర్తీ-2026 జనవరిలో కొత్త ఎయిర్‌పోర్ట్ భూమిపూజ

పయనించే సూర్యుడు న్యూస్ : దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వరంగల్ మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ పనులు వేగవంతమయ్యాయి. శనివారం ఏఏఐ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి భూములను పరిశీలించారు. ప్రభుత్వం…