హైదరాబాద్ భవిష్యత్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకునేందుకు ఇటీవల గ్లోబల్ సమ్మిట్ వేదికగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసుకున్నామని…

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ

పయనించే సూర్యుడు న్యూస్ : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి లక్షలాది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా…

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె ఏర్పాటుకు బెంగాలే అడ్డంకి: అమిత్ షా

పయనించే సూర్యుడు న్యూస్ : 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బెంగాల్‌లో అడుగు పెట్టిన కేంద్రమంత్రి అమిత్ షా మమతా బెనర్జీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. సరిహద్దుల్లో…

సంక్రాంతి వెళ్లే వారికి గుడ్‌న్యూస్

జనం న్యూస్: తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సందడి మెుదలైపోయినట్లే. సంక్రాంతికి ఇంటికి వెళ్లే వారు టికెట్లు బుక్ చేసుకోవడంతో అటు ఆర్టీసీ ఇటు రైల్వేలలో టికెట్లు పూర్తిగా…

మెడికల్ కాలేజీల నిర్వహణపై కే రామకృష్ణ వ్యాఖ్యలు

జనం న్యూస్: ‘విద్యార్థులు నుండి ఫీజులు వసూలు చేసుకునేందుకు మాత్రం ప్రైవేటుకు అవకాశం కల్పించడం విచారకరం. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పిపిపి విధానం ప్రభుత్వ ప్రజా ఆస్తులను…

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై సైబరాబాద్ పోలీసుల హెచ్చరిక

జనం న్యూస్: హైదరాబాద్ మహా నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనాలు న్యూ ఇయర్…

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఓటర్ల జాబితా…

కేబినెట్ ఆమోదంతో ఏపీలో జిల్లాల సంఖ్య 28కి చేరనుంది

పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం రోజున సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు…

భారత రక్షణ రంగ బలోపేతానికి మరో ముందడుగు

పయనించే సూర్యుడు న్యూస్ : భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. తాజాగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్…

భారత రక్షణ బలోపేతానికి గ్రీన్ సిగ్నల్

భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. తాజాగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన డీఏసీ సమావేశంలో…