సర్పంచ్‌ల ప్రమాణస్వీకార తేదీ, నిబంధనలపై పూర్తి వివరాలు

జనం న్యూస్ : తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి…

ఏపీలో 21న పల్స్ పోలియో

ఆంధ్రప్రదేశ్‌లోని చిన్నారుల తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్… రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 21న పల్స్ పోలియో నిర్వహించనున్నట్టుగా వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిన్నారుల…

ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చే సామర్థ్యం ఉందని చాటి చెప్పాం.

సాక్షి డిజిటల్ న్యూస్: ద గోట్‌ ఇండియా టూర్‌లో భాగంగా ఫుట్‌బాల్‌ దిగ్గజ ఆటగాడు లియోనెల్‌ మెస్సీ శనివారం హైదరాబాద్‌‌లో పర్యటించారు. మెస్సీ పర్యటనకు సంబంధించి తెలంగాణ…

నక్సలిజం విషపూరిత పాము లాంటిది

సాక్షి డిజిటల్ న్యూస్ : నక్సలిజం విషపూరిత పాము లాంటిదని, దానిని పెంచి పోషించడం అంటే మన ప్రాణాలకు హాని కలిగించుకోవడమే అని కేంద్రహోం శాఖ మంత్రి…

ఉత్తరాంధ్ర కీలక ప్రాజెక్టులపై చంద్రబాబు ఏరియల్ సర్వే

పయనించే సూర్యుడు న్యూస్ : చంద్రబాబు నాయుడు విశాఖ ఎకనామిక్ రీజియన్ లోని ఐటీ హబ్, జీసీసీ, టూరిజం హబ్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, ఏవియేషన్…

21 వేల కోట్లతో 105 యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణానికి ప్రణాళిక

పయనించే సూర్యుడు న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ…

బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిపై కసరత్తు- బీజేపీ జాతీయ అధ్యక్షుడి కుర్చీ ఎవరిది?

పయనించే సూర్యుడు న్యూస్ : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు నామినేషన్లకు ముహూర్తం ఖరారు అయ్యిందని తెలుస్తోంది.…

నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా విశాఖ

సాక్షి డిజిటల్ న్యూస్: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ఏపీ కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రాష్ట్రానికి వస్తున్న…

సంక్రాంతికి అదనపు రైళ్లు

సాక్షి డిజిటల్ న్యూస్ సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లేవారికి భారతీయ రైల్వేశాఖ గుడ్ న్యూస్ తెలిపింది.సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణమధ్య రైల్వే…

విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పాలనలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని మంత్రి పొంగులేటి…