సంక్రాంతి సందర్భంగా రైల్వే శాఖ ప్రత్యేక సౌకర్యాలు

సాక్షి డిజిటల్ న్యూస్ : సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ తీపికబురు చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ రైల్వే…

రైతుల ఆదాయానికి డైరీ రంగం కీలకం

సాక్షి డిజిటల్ న్యూస్: డైరీ రంగాన్ని లాభదాయకంగా మార్చడంలో ఇండియన్ డైరీ అసోసియేషన్ కీలక పాత్ర పోషిస్తుంది అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.డైరీ రంగం…

నోటిఫికేషన్లు నుంచి పరీక్షల వరకూ ఫెయిల్యూర్

ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై మాజీమంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యం తెలంగాణ ప్రభుత్వ అసమర్థత, అవినీతికి…

అమాయకపు “ప్రజలే వీరికి” ఆధారం

జనం న్యూస్ శంకరపట్నం 10/01/2026: పేద, మధ్య తరగతి ప్రజల కోసం ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు తీసుకొస్తుంటే, సామాన్య ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని పంచాయితీ కార్యదర్శులు,…

రైతు హక్కులపై సీఎం ఫోకస్‌

పయనించే సూర్యుడు న్యూస్ : పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ పూర్తిగా పారదర్శకంగా జరగాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రైతుల భూమి హక్కులకు సంబంధించిన కీలకమైన పత్రాలు…

భూముల ధరలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

పయనించే సూర్యుడు న్యూస్ : మహేశ్వరం మండలం రావిర్యాలలోని ఈ-సిటీలో ‘సుజెన్ మెడికేర్’ పరిశ్రమను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ఏర్పాటుతో ఈ…

ప్రపంచ AI రంగంలో భారత్‌ నాయకత్వం వహించాలి: ప్రధాని మోదీ సూచనలు

పయనించే సూర్యుడు న్యూస్ : వచ్చే నెలలో జరగనున్న ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ముందు ఇండియన్‌ ఏఐ స్టార్టప్స్‌ (AI start-ups)తో జరిగిన రౌండ్‌టేబుల్…

సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ సందడి

జనం న్యూస్‌: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గం అయిన పిఠాపురంలో సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం పేరుతో ఏర్పాటు…

రోడ్డు ప్రమాదంలో మాజీ హోం మంత్రి కుమార్తె మృతి

జనం న్యూస్: పుట్టినరోజు వేడుకలు జరుపుకుని తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. పుట్టినరోజు వేడుకలు జరుపుకుని తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న…