పాక్‌కు వణుకే!, చరిత్రలో రికార్డు స్థాయిలో రక్షణ రంగ బడ్జెట్

సాక్షి డిజిటల్ న్యూస్ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం రోజున లోక్‌సభలో బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో రక్షణ రంగానికి…

ఏపీకి కేంద్ర నిధుల వివరాలు

పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. అమరావతి అభివృద్ధి కోసం 1128 కోట్లు కేటాయించారు. అలాగే అమరావతి…

కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి

పయనించే సూర్యుడు న్యూస్ : కేంద్ర బడ్జెట్‌లో ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రతిపాదించారు. ఇందులో 3 కారిడార్లు హైదరాబాద్ మీదుగానే వెళ్తుండటం విశేషం. పుణే-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై…

రికార్డు స్థాయి డిఫెన్స్ బడ్జెట్-సైన్యానికి కొత్త ఆయుధాలు?

పయనించే సూర్యుడు న్యూస్ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం రోజున లోక్‌సభలో బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో రక్షణ రంగానికి…

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

జనం న్యూస్: డిప్యూటీ సీఎం,ఆర్థిక శాఖ మంత్రి తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయి బిల్లులు రూ.720 కోట్లు విడుదల…

చంద్రబాబు నాయుడు కేసులో ఈడీ క్లీన్ చిట్ ప్రకటించింది

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్…

ఏపీ ఆర్థిక రంగానికి బలాన్నిచ్చే రేర్ ఎర్త్ మైనింగ్ మిషన్

జనం న్యూస్: ఖనిజ వనరులు ఉన్న రాష్ట్రాల్లో ప్రత్యేక మైనింగ్ మిషన్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రసంగంలో…

డిఫెన్స్ రంగంలో భారీ ముందడుగు

సాక్షి డిజిటల్ న్యూస్ : శత్రుదేశాలకు వెన్నులో వణుకు పుట్టించేలా భారత్.. తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే రష్యాతో ఎప్పటి నుంచో కొనసాగుతున్న…

ఒప్పందాల అమలుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి

సాక్షి డిజిటల్ న్యూస్: కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.7,684 కోట్ల పెట్టుబడితో 21 పరిశ్రమల ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆరుకొత్త పారిశ్రామిక యూనిట్ల…

సాక్షి డిజిటల్ న్యూస్ జర్నలిస్ట్ పై దాడి చేసిన కేసులో నిందితులపై FIR నమోదు చేసిన పోలీసులు

సాక్షి డిజిటల్ న్యూస్:మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణానికి చెందిన ప్రకాశం జిల్లా & మార్కాపురం జిల్లా బ్యూరో ఇంచార్జ్, జర్నలిస్ట్ “షేక్ మక్బూల్ బాష”పై ఈ నెల…