హంద్రీ-నీవా నుంచి రికార్డు స్థాయిలో నీరు

పయనించే సూర్యుడు న్యూస్ : హంద్రీ-నీవా నుంచి సీమకు నీటి తరలింపులో సరికొత్త రికార్డు సృష్టించింది.చరిత్రలో తొలిసారిగా 40.109 టీఎంసీల నీటి తరలించింది. కేవలం 190 రోజుల్లో…

బండి సంజయ్, అరవింద్‌లకు కేటీఆర్ లీగల్ నోటీసులు

పయనించే సూర్యుడు న్యూస్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్‌లకు లీగల్ నోటీసులు ఇచ్చారు. తనపై, తన…

నగరికి కృష్ణా జలాలు తీసుకురావడం నా బాధ్యత:

సాక్షి డిజిటల్ న్యూస్ : నరకాసురుడు లాంటి వ్యక్తి మళ్లీ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘గత ఐదేళ్లలో…

టీ-హబ్‌పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇంక్యుబేటర్ ‘టీ-హబ్’కేవలం న్యూ ఇన్నోవేషన్స్, ప్రత్యేక స్టార్టప్‌లకు కేంద్రంగా మాత్రమే ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.…

ఉద్యోగాల భర్తీపై కేంద్రం కీలక నిర్ణయం

సాక్షి డిజిటల్ న్యూస్: 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత పాత్ర కీలకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన రోజ్‌గార్…

బొగ్గు స్కాంలో రేవంత్ రెడ్డి బామ్మర్ది పాత్రపై

జనం న్యూస్: సైట్ విజిట్ అమలయ్యింది. నైనీ రద్దు జరిగింది అంటే.. స్కాం జరిగినట్లే కదా? అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. బొగ్గు…

నరకాసురుడు లాంటి వ్యక్తి మళ్లీ వస్తే నష్టం తప్పదని సీఎం చంద్రబాబు వ్యాఖ్య

జనం న్యూస్: నరకాసురుడు లాంటి వ్యక్తి మళ్లీ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘గత ఐదేళ్లలో రాక్షస పాలన…

కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు

సాక్షి డిజిటల్ న్యూస్ : 2027లో జరగబోయే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించాలి. మహాకుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలను నిర్వహించాలి అని సీఎం చంద్రబాబు నాయుడు…

మేడారం జాతరకు ప్రధాని మోదీ గిఫ్ట్

సాక్షి డిజిటల్ న్యూస్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం జాతర వైభవంగా జరుగుతోంది. లక్షలాది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం రూ. 3.70…