కర్నూలు జిల్లాలో విద్యుత్ స్తంభం కూలి ప్రమాదం

జనం న్యూస్: కర్నూలు జిల్లాలో విద్యుత్ స్తంభం కూలిన ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. విద్యుత్ స్తంభం కూలి, వైర్లు తెగిపడగా అటుగా వెళ్తున్న…

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు

జనం న్యూస్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ సీఎం, బీఆర్ఎస్…

సిట్ నోటీసులపై సంచలన వ్యాఖ్యలు

జనం న్యూస్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ అంటే…

సమ్మక్కసారలమ్మ స్ఫూర్తితో అభివృద్ధి

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి మేడారం మహాజాతర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సమ్మక్క-సారలమ్మ తల్లుల స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుదాం…

2027కల్లా 73 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పూర్తి చేయాలి

పయనించే సూర్యుడు న్యూస్ : రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి రైల్ కనెక్టివిటీ, తెలంగాణా, కర్నాటక, చత్తీస్ ఘడ్ , మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన హింటర్…

అజిత్ పవార్ విమానం కూలిపోవడానికి కారణాలివేనా? నిపుణుల కీలక వెల్లడి

పయనించే సూర్యుడు న్యూస్ : విమానయాన నిపుణుల అభిప్రాయం ప్రకారం,బ్యాడ్ వాతావరణం ఒక్కటే విమాన ప్రమాదానికి కారణం కాదు. అనేక విషయాలు కారణమవుతాయి. అయితే. మహారాష్ట్రలోని బారామతి…

అజిత్ పవార్ అంత్యక్రియలు అక్కడే నిర్వహణ

సాక్షి డిజిటల్ న్యూస్: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు గురువారం (జనవరి 29) రోజున నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…మహారాష్ట్ర ఉప…

దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణ డిజాస్టర్ మేనేజ్‌మెంట్

సాక్షి డిజిటల్ న్యూస్ : దేశానికే రోల్‌మోడ‌ల్‌గా తెలంగాణ డిజాస్ట‌ర్ మేనేజిమెంట్‌ను తీర్చిదిద్దుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.క్షేత్ర‌స్ధాయి వ‌ర‌కు అడ్వాన్సుడ్ వెద‌ర్ స్టేష‌న్లు ఏర్పాటు,…

చిన్నారులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే

సాక్షి డిజిటల్ న్యూస్: చిన్నారులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఫేక్ పోస్టులు పెట్టే హెబిచ్యువల్ ఎఫెండర్స్ పై కఠినచర్యలు…

అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనపై కీలక సీసీటీవీ ఫుటేజ్

జనం న్యూస్: మహారాష్ట్రలోని బారామతిలో బుధవారం ఉదయం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్…