పేదల జీవితం మార్చే భారీ ప్రణాళికలు

సాక్షి డిజిటల్ న్యూస్ : ‘పేదల ఆదాయం పెంచుతాం…ఆనందాన్ని పంచుతాం. సంక్షేమం అమలులో ఏపీకి దరిదాపుల్లో ఏ రాష్ట్రమూ రాదు’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.‘మార్చి నెలాఖరుకు…

ఫీజుల భారంతో నలిగిపోతున్న బాల్యం

సాక్షి డిజిటల్ న్యూస్ : ఫిబ్రవరి 22, (ప్రకాశం & మార్కాపురం జిల్లా బ్యూరో ఇంచార్జ్ : షేక్ మక్బూల్ బాష). ప్రస్తుత విద్యా వ్యవస్థలో ప్రైవేట్…

చివరిచూపు కూడా దక్కలేదని కేటీఆర్ వ్యాఖ్య

జనం న్యూస్: శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్‌ దగ్గర ఏడాది క్రితం భారీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది గల్లంతు అయ్యారు.…

భారత్ బ్రెజిల్ మధ్య వాణిజ్య ఒప్పందం

జనం న్యూస్: ఓవైపు భారత్ అమెరికా అలాగే యూరప్ దేశాలతో వరుసగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్న నేపథ్యంలో తాజాగా బ్రెజిల్ దేశంతో కూడా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం…

అమరావతి నిర్మాణంలో కీలక దశ

జనం న్యూస్: అమరావతి నిర్మాణ పనుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు భవన నిర్మాణ పనులు శరవేగంగా పుంజుకున్నాయి. హైకోర్టు నిర్మాణ పనుల్లో భాగంగా ఒకేసారి…

ట్రంప్‌కు ఎదురుదెబ్బ

సాక్షి డిజిటల్ న్యూస్:అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ అత్యవసర చట్టం కింద విధించిన విస్తృత సుంకాలను…

హైదరాబాద్‌లో పేలుడు కలకలం

సాక్షి డిజిటల్ న్యూస్ : హైదరాబాద్‍లో భారీ పేలుడు సంభవించింది.ఎల్బీనగర్ చట్నీస్ హోటల్‍లోఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా పేలిపోయింది. భారీ శబ్దంతో స్టీమర్ పేలడంతో కస్టమర్లు భయంతో పరుగులు…

అమరావతి క్వాంటం వ్యాలీపై ప్రపంచ దృష్టి

సాక్షి డిజిటల్ న్యూస్ : రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలను సాధిస్తుందన్న విశ్వాసం ఉంది అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్ టెక్నాలజీ రంగంలో…

ఇస్రో గగన్‌యాన్ మిషన్‌లో కీలక విజయం

పయనించే సూర్యుడు న్యూస్ : ఇస్రో గగన్‌యాన్‌లో అనేక కీలక ఘట్టాలు ఉన్నాయి. వాటిలో పారాచూట్ పరీక్ష అత్యంత ముఖ్యమైనది. అది సరిగ్గా జరిగితే.. ఓ భారీ…

కేంద్రంలో ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి సూచన

పయనించే సూర్యుడు న్యూస్ : ఢిల్లీ ఏఐ సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుతం ఏఐకి మనిషి కంటే ఎక్కువ తెలివితేటలు…