గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి అనుమతి

పయనించే సూర్యుడు న్యూస్ : ఏపీలో గ్రామ పంచాయతీలకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధుల్ని వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.…

కౌన్సిలర్ ఎన్నిక కేసులో ఎలక్షన్ కమిషన్‌కు హైకోర్టు ఆదేశాలు

జనం న్యూస్: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఓ కౌన్సిలర్ ఎన్నికపై వివాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఓ కౌన్సిలర్ ఎన్నికపై వివాదం…

తప్పుడు కేసులను చట్టబద్ధంగా ఎదుర్కొంటాం

జనం న్యూస్: మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ఇటీవలే పలు కేసుల్లో…

‘MANAV’ విజన్‌ను వెల్లడించిన ప్రధాని మోదీ

పయనించే సూర్యుడు న్యూస్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ ప్రపంచానికే దిక్సూచిగా మారబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో…

నిరుద్యోగ యువతకు భారీ ఊరట-ఉగాది నాటికి జాబ్ క్యాలెండర్

పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ తెలిపింది.ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు విద్య, ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్…

నెట్ జీరో సేవల కేంద్రంగా తెలంగాణ-దేశానికి గ్రీన్ ఎనర్జీ దిశగా మార్గదర్శకం

పయనించే సూర్యుడు న్యూస్ : ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, విద్య, నైపుణ్యాలు, శక్తి, ఉపాధి, వ్యవస్థాపకత (Entrepreneurship) మధ్య సమతుల్యతను సాధిస్తూ…గ్రీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణను మొత్తం…

ఢిల్లీ పర్యటనలో సీఎం నారా చంద్రబాబు నాయుడు..

సాక్షి డిజిటల్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం జైపూర్ వెళ్లారు. కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్, ఐఎఎస్ అధికారి…

AI రంగంలో భారత్ కొత్త దిశ.

సాక్షి డిజిటల్ న్యూస్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ ప్రపంచానికే దిక్సూచిగా మారబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో…

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 26 నుంచి ప్రారంభం.

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఫిబ్రవరి 26న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్…

కర్నూలులో క్లస్టర్ వర్సిటీ ఏర్పాటు పై మంత్రి నారా లోకేశ్ ప్రకటన

జనం న్యూస్: కర్నూలు విద్యార్థులకు ఏపీ విద్య, ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ గుడ్‌న్యూస్ తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరంలో కర్నూలు క్లస్టర్ వర్సిటీ పూర్తి చేస్తాం…