తెలంగాణలో రేపే మున్సిపల్ ఎన్నికలు: పోలింగ్‌కు సర్వం సిద్ధం

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణలో 123 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరి 11న జరగనున్నాయి. మొత్తం 2,996 వార్డులకు 12,930 అభ్యర్థులు బరిలో ఉన్నారు.…

దేశానికి ఆహార భరోసాలో ఏపీ కీలక పాత్ర: 10% వాటా ఉందని తెలిపిన కేంద్ర మంత్రి

పయనించే సూర్యుడు న్యూస్ : ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ పాత్ర ఎంతో కీలకమని.. రైతుల సంక్షేమానికి, రాష్ట్ర వ్యవసాయాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర…

మున్సిపల్ ఎన్నికలపై కట్టుదిట్టమైన నిబంధనలు

జనం న్యూస్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల ప్రచార గడువు ముగియడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక…

స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ ముందడుగు

జనం న్యూస్: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ నోటీసు ఇచ్చింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు…

వైఎస్ జగన్ భద్రతపై కేంద్ర దృష్టికి తీసుకెళ్లిన వైసీపీ

జనం న్యూస్: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని వైసీపీ ఆరోపిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…

మంచి నాయకుడు కావాలంటే ఏం చేయాలి?

సాక్షి డిజిటల్ న్యూస్: ప్రధాని మోదీ పరీక్షా పే చర్చలో భాగంగా పలువురు విద్యార్థులతో సంభాషించారు. ఈ సందర్బంగా విద్యార్థులు అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు మోదీ సమాధానమిచ్చారు.…

సీఎం రేవంత్ రెడ్డి జైలుకు పోవడం ఖాయం

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో…

ఈనెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

సాక్షి డిజిటల్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలను ఫిబ్రవరి 11వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం…

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు తేదీ ఖరారు

పయనించే సూర్యుడు న్యూస్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలపై వైసీపీ స్పష్టత ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలను ఫిబ్రవరి…

లోక్‌సభలో ఉద్రిక్తత-స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై చర్చ

పయనించే సూర్యుడు న్యూస్ : దేశ రాజధానిలో బడ్జెట్ సమావేశాలు చివరి అంకానికి చేరుకుంటున్న వేళ రాజకీయ ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. లోక్‌సభ స్పీకర్ ఓం…