నరకాసురుడు లాంటి వ్యక్తి మళ్లీ వస్తే నష్టం తప్పదని సీఎం చంద్రబాబు వ్యాఖ్య

జనం న్యూస్: నరకాసురుడు లాంటి వ్యక్తి మళ్లీ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘గత ఐదేళ్లలో రాక్షస పాలన…

కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు

సాక్షి డిజిటల్ న్యూస్ : 2027లో జరగబోయే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించాలి. మహాకుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలను నిర్వహించాలి అని సీఎం చంద్రబాబు నాయుడు…

మేడారం జాతరకు ప్రధాని మోదీ గిఫ్ట్

సాక్షి డిజిటల్ న్యూస్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం జాతర వైభవంగా జరుగుతోంది. లక్షలాది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం రూ. 3.70…

హైదరాబాద్-తిరువనంతపురం కొత్త రైలు

పయనించే సూర్యుడు న్యూస్ : హైదరాబాద్–తిరువనంతపురం అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం ప్రస్తుతం హైదరాబాద్ చర్లపల్లి-ముజఫర్‌పుర్‌ (బిహార్) మధ్య అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడుస్తోంది. అయితే తాజాగా…

ఉత్కంఠ రేపుతున్న కేంద్ర బడ్జెట్

సాక్షి డిజిటల్ న్యూస్: ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో అన్ని వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ. ఆదాయపు…

గోదావరి పుష్కరాలు కుంభమేళాను తలపిస్తాయి!

పయనించే సూర్యుడు న్యూస్ : 2027లో జరగబోయే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించాలి. మహాకుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలను నిర్వహించాలి అని సీఎం చంద్రబాబు నాయుడు…

వైఎస్ జగన్‌పై జలవనరుల మంత్రి నిమ్మల ఫైర్

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు చేశారు.…

విదేశాల్లో భారతీయులు బానిసలుగా మారుతున్నారా?

జనం న్యూస్: మయన్మార్-థాయిలాండ్ సరిహద్దులో చిక్కుకున్న భారతీయులను రక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కోరారు. థాయ్‌లాండ్‌లో చిక్కుకున్న భారతీయులను రక్షించాలని…

రాజకీయాల నుంచి తప్పుకోనని స్పష్టం చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి

జనం న్యూస్: ‘రాజకీయాల నుంచి నేను తప్పుకోవడం లేదు. ఈ నెల 25తో నాకు రాజకీయాల్లో ఏడాది ముగుస్తుంది. తిరిగి రాజకీయాల్లోకి వస్తాను’అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి…

ఇచ్చినమాట నిలబెట్టుకున్న పవన్

సాక్షి డిజిటల్ న్యూస్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా హామీ ఇచ్చారంటే అది నెరవేర్చే వరకు ఊరుకోరు. తాజాగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి…