ఇందిరమ్మ చీరల పథకంపై ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శలు

జనం న్యూస్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న ఇందిరమ్మ చీరలు తీసుకుంటే రూ.1,200 చొప్పున అప్పు చేసినట్లేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. ఇందిరమ్మ…

పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం-తెలుగు రాష్ట్రాల నుంచి వీరే ఎంపిక!

పయనించే సూర్యుడు న్యూస్ :  2026 పద్మశ్రీ పురస్కారాలకు మామిడి రామరెడ్డి, నటేశన్, డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం వారి సేవలను గణతంత్ర దినోత్సవం…

డబ్ల్యూహెచ్‌ఓ నుంచి అమెరికా నిష్క్రమణ

పయనించే సూర్యుడు న్యూస్ : డబ్ల్యూహెచ్‌ఓకు అమెరికా పూర్తిస్థాయిలో గుడ్‌బై చెప్పేసింది. ఈ క్రమంలో సభ్యత్వాన్ని యూఎస్ ఉపసంహరించుకుంది. రెండేళ్లుగా సభ్యత్వ ఫీజును అమెరికా చెల్లించలేదు. ప్రపంచ…

హంద్రీ-నీవా నుంచి రికార్డు స్థాయిలో నీరు

పయనించే సూర్యుడు న్యూస్ : హంద్రీ-నీవా నుంచి సీమకు నీటి తరలింపులో సరికొత్త రికార్డు సృష్టించింది.చరిత్రలో తొలిసారిగా 40.109 టీఎంసీల నీటి తరలించింది. కేవలం 190 రోజుల్లో…

బండి సంజయ్, అరవింద్‌లకు కేటీఆర్ లీగల్ నోటీసులు

పయనించే సూర్యుడు న్యూస్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్‌లకు లీగల్ నోటీసులు ఇచ్చారు. తనపై, తన…

నగరికి కృష్ణా జలాలు తీసుకురావడం నా బాధ్యత:

సాక్షి డిజిటల్ న్యూస్ : నరకాసురుడు లాంటి వ్యక్తి మళ్లీ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘గత ఐదేళ్లలో…

టీ-హబ్‌పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇంక్యుబేటర్ ‘టీ-హబ్’కేవలం న్యూ ఇన్నోవేషన్స్, ప్రత్యేక స్టార్టప్‌లకు కేంద్రంగా మాత్రమే ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.…

ఉద్యోగాల భర్తీపై కేంద్రం కీలక నిర్ణయం

సాక్షి డిజిటల్ న్యూస్: 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత పాత్ర కీలకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన రోజ్‌గార్…

బొగ్గు స్కాంలో రేవంత్ రెడ్డి బామ్మర్ది పాత్రపై

జనం న్యూస్: సైట్ విజిట్ అమలయ్యింది. నైనీ రద్దు జరిగింది అంటే.. స్కాం జరిగినట్లే కదా? అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. బొగ్గు…