తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న అధికారులు

జనం న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఫిబ్రవరి నెలలోనే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈనెలలోనే షెడ్యూల్,…

రాత్రిపూట ప్రయాణానికీ కొత్త అనుభవం

సాక్షి డిజిటల్ న్యూస్ : 2026 జనవరిలో మొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అయితే వందే…

తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదం

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్రం కమిటీ కీలక దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సీడబ్ల్యూసీ…

మూసీ నది పునరుజ్జీవంతోనే హైదరాబాద్ అభివృద్ధి

సాక్షి డిజిటల్ న్యూస్ : హైదరాబాద్‌ను పర్యావరణ అనుకూలంగా, ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.హైదరాబాద్ మహానగర అభివృద్ధికి మూసీ…

తెలంగాణ అసెంబ్లీలో ఐదు కీలక బిల్లుల ఆమోదం

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ శాసనసభ శుక్రవారం జరిగిన సమావేశాల్లో 5 కీలక సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన మున్సిపాలిటీల…

చంద్రబాబు ప్లాన్ సక్సెస్-దేశంలోనే ముందంజలో ఆంధ్రప్రదేశ్

పయనించే సూర్యుడు న్యూస్ : పెట్టుబడుల ఆకర్షణ కోసం ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఫలితాన్ని ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోంది.…

గ్రోక్ జనరేట్ చేసిన కంటెంట్ తొలగించాలి: ఎక్స్‌కు కేంద్రం 72 గంటల గడువు

పయనించే సూర్యుడు న్యూస్ : ఎక్స్‌లో దాని ఏఐ చాట్‌బాట్ గ్రోక్ ద్వారా అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌ వ్యాప్తి చెందుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం 72…

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా. సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు

జనం న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా.సంజయ్ తీవ్రస్థాయలో ధ్వమెత్తారు.‘ఒక్కటే ప్రెస్‌మీట్‌లో ఒకసారి అసెంబ్లీకి రావాలి అంటాడు వెంటనే ఉరి తీయాలి అంటాడు. అసెంబ్లీకి…

శ్రీశైలంలో చిరుత కలకలం

జనం న్యూస్: శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుత కలకలం రేపింది. పాతాళగంగ సమీపంలోని ఓ ఇంటి వద్ద అర్ధరాత్రి చిరుత ప్రత్యక్షమైంది. ఈ ఘటనకు సంబందించిన దృశ్యాలు సీసీ…

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై

జనం న్యూస్: బీఆర్ఎస్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. దుర్గం చెరువు ఆక్రమణల వ్యవహారంలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు…