సత్యసాయి బాబాపై వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు ఉన్న భక్తి

జనం న్యూస్: నికొలస్‌ మదురో పుట్టపర్తి సత్యసాయిబాబాకు గొప్ప భక్తుడనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. సత్యసాయి బాబా బతికి ఉన్న కాలంలో పుట్టపర్తికి వచ్చి…

రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై

జనం న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి…

ఏపీ రైతులకు భారీ ఊరట

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉల్లి సాగు చేసి ఆర్థికంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందజేసింది. వారి బ్యాంకు ఖాతాల్లో…

జర్నలిజానికి ఘన నివాళి

సాక్షి డిజిటల్ న్యూస్: ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ (TNIE) గ్రూప్ వార్షిక సాహిత్య పురస్కారం, రామ్‌నాథ్ గోయెంకా సాహిత్య సమ్మాన్ (RNGSS) కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి…

తెలంగాణ అసెంబ్లీ రగిలింది

సాక్షి డిజిటల్ న్యూస్: మీరు సభ పెట్టండి మీ బట్టలు ఊడదీస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేపదే అనేవారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తోలు…

కేంద్ర రవాణా శాఖ కీలక నిర్ణయం

పయనించే సూర్యుడు న్యూస్ : ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) బ్యాటరీలకు ఆధార్ తరహా నంబర్ కేటాయించాలని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. కేంద్ర రవాణా…

నాకు ధైర్యం ఇచ్చింది తెలంగాణ నేల

పయనించే సూర్యుడు న్యూస్ : జనసేన ప్రయాణం ఇప్పుడు బలంగా మొదలైందని, ముందున్న లక్ష్యాన్ని సాధించేందుకు అందరూ కలిసి పనిచేయాలని కార్యకర్తలకు డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ…

అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు

పయనించే సూర్యుడు న్యూస్ : మీరు సభ పెట్టండి మీ బట్టలు ఊడదీస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేపదే అనేవారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.…

కేసీఆర్‌కు ప్రాణహాని ముప్పు ఉందని వ్యాఖ్యానించిన సీఎం రేవంత్‌రెడ్డి

జనం న్యూస్: బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్‌ భద్రతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉంది అని…

కొండగట్టు అంజన్న ఆలయం ఎవరి సొత్తు కాదు

జనం న్యూస్: కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు.…