తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలకు చోటు లేదు

జనం న్యూస్ : తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సమైక్యత అవసరం అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గంగా-కావేరి కలవాలని దేశంలో నీటి సమస్య…

RTC బస్సులో సీఎం రేవంత్ రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ‘పూలే’ సినిమా వీక్షించారు. సామాజిక సంస్కర్త…

భారత రైతుల శ్రమకు ప్రపంచ గుర్తింపు

పయనించే సూర్యుడు న్యూస్ : జాతీయ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌.. అధిక దిగుబడి ఇచ్చే విత్తనాల అభివృద్ధిలో భారత్‌…

తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలకు చోటు లేదు: కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు

పయనించే సూర్యుడు న్యూస్ :తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సమైక్యత అవసరం అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గంగా-కావేరి కలవాలని దేశంలో నీటి సమస్య…

తెలంగాణలో కొత్త గ్రోత్ హబ్

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ‌లో పెద్ద న‌గ‌రం ఏది అంటే ఠ‌క్కున హైద‌రాబాద్ అనే స‌మాధానం వ‌స్తుంది. అయితే హైద‌రాబాద్‌తో స‌మానంగా ఇప్పుడు మ‌రో న‌గ‌రం…

కృష్ణా జలాల అంశం మళ్లీ తెరపైకి

పయనించే సూర్యుడు న్యూస్ : తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి త్వరలో అన్ని…

వెనిజులాపై అమెరికా దాడి! ఆయిల్ నిల్వలే లక్ష్యమా?

పయనించే సూర్యుడు న్యూస్ :  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో వెనిజులాపై దాడి జరిగింది. అధ్యక్షుడు మదురో అరెస్ట్ తర్వాత ప్రపంచ చమురు, బంగారం ధరలు భగ్గుమన్నాయి.…

రైతుల ఖాతాల్లో నిధుల జమ ప్రారంభం…

ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉల్లి సాగు చేసి ఆర్థికంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందజేసింది. వారి బ్యాంకు ఖాతాల్లో హెక్టారుకు రూ.50,000…

రెండో దశ ఇందిరమ్మ ఇళ్లు ఎప్పుడు?

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల…

2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ సిద్ధం..

సాక్షి డిజిటల్ న్యూస్ : 2036 ఒలింపిక్ గేమ్స్, 2030 కామన్వెల్త్ గేమ్స్ భారత్‌లో నిర్వహించేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలో అహ్మదాబాద్ కేంద్రంగా భారీ ప్రణాళికలు కొనసాగుతున్నాయి.…