తిరుపతి జిల్లాలో APFIRST రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం

జనం న్యూస్: తిరుపతి జిల్లాకు మహర్దశ కలిగింది. తిరుపతిలో అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపింది. APFIRST పేరుతో అతిపెద్ద రీసెర్చ్…

బీజేపీ నూతన అధ్యక్షుడి ఎన్నికపై అధికారిక ప్రకటన తేదీ ఖరారు

జనం న్యూస్: బీజేపీ నూతన అధ్యక్షుడు ఎన్నికకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. జనవరి 20వ తేదీన బీజేపీ కొత్త అధ్యక్షుడి పేరును అధికారికంగా వెల్లడించనున్నారు. బీజేపీ…

మాజీ మంత్రి జోగు రామన్నకు హౌస్ అరెస్ట్

జనం న్యూస్: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత జోగు రామన్నను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ…

పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

సాక్షి డిజిటల్ న్యూస్: వైద్య‌, ఆరోగ్య సేవ‌లను ప్ర‌జ‌ల‌కు మ‌రింత విస్తృత స్థాయిలో అందించ‌డానికి పీపీపీ విధానాన్ని అవ‌లంబించాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రానికి సూచించింది.వైద్యసేవల డిమాండ్,…

మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు

సాక్షి డిజిటల్ న్యూస్ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈనెల 28 నుంచి 31వరకు జరగనున్న సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ములుగు…

114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపై భారత్ ఆలోచన

సాక్షి డిజిటల్ న్యూస్ : భారతదేశ రక్షణ రంగం శక్తిని బలోపేతం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఫ్రాన్స్ నుంచి పెద్ద సంఖ్యలో రఫేల్…

సర్పంచులకు నిధుల విడుదలపై అధికారిక ప్రకటన

పయనించే సూర్యుడు న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈ నిర్ణయం తీసుకోగా, ఆర్థిక శాఖ వెంటనే చర్యలు చేపట్టి…

114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపై భారత్ దృష్టి

పయనించే సూర్యుడు న్యూస్ : భారతదేశ రక్షణ రంగం శక్తిని బలోపేతం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఫ్రాన్స్ నుంచి పెద్ద సంఖ్యలో రఫేల్…

పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

పయనించే సూర్యుడు న్యూస్ : వైద్య‌, ఆరోగ్య సేవ‌లను ప్ర‌జ‌ల‌కు మ‌రింత విస్తృత స్థాయిలో అందించ‌డానికి పీపీపీ విధానాన్ని అవ‌లంబించాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రానికి సూచించింది.వైద్యసేవల…