మెడికల్ కాలేజీల్లో డిజిటల్ క్లాస్‌రూమ్స్‌కు తెలంగాణ గ్రీన్ సిగ్నల్

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణ రాష్ట్రప్రభుత్వం వైద్యఆరోగ్యశాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో వైద్య విద్యను సమూలంగా మార్చాలని నిర్ణయించింది.ఈ క్రమంలో 35…

హైదరాబాద్‌లో లోరియల్ బ్యూటీ-టెక్ జీసీసీ స్థాపన

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బంగారు బాతులా భావిస్తున్నాయి ప్రపంచ కంపెనీలు. ఇక్కడ పెట్టుబడి పెడితే.. భారీ లాభాలు ఖాయం అనే అంచనాకి…

జనవరి 26న దాడుల కుట్ర: పంజాబ్ గ్యాంగ్‌స్టర్లు–పాక్ ఉగ్రసంస్థల పాత్ర

పయనించే సూర్యుడు న్యూస్ : రిపబ్లిక్ డే రోజున భారత్‌లో దాడులకు పాకిస్తాన్ కుట్రలు చేస్తోంది. పాక్ ఉగ్ర సంస్థలు, పంజాబ్ గ్యాంగ్‌స్టర్లు కలిసి దేశంలో విధ్వంసం…

దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పయనించే సూర్యుడు న్యూస్ : దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వ్యక్తిత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చాలా ఆశాదిని అని చెప్పుకొచ్చారు.…

ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేపట్టనున్న వైఎస్ జగన్

జనం న్యూస్: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు. అంతా ఊహించినట్లుగానే పాదయాత్రపై క్లారిటీ ఇచ్చేశారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేపట్టబోతున్నట్లు…

మేడారం జాతర సందర్భంగా అదనపు బస్సులు నడపనున్న తెలంగాణ ఆర్టీసీ

జనం న్యూస్: మేడారం మహా జాతరకు 4000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టుగా తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అవసరమైతే మరిన్ని బస్సులు నడిపేందుకు సిద్దంగా…

అసెంబ్లీ హాజరుపై స్పీకర్ వ్యాఖ్యలు

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనసభకు సభకు హాజరుకాని ఎమ్మెల్యేలకు నో వర్క్ – నో పే విధానం ఉండాలని…

నితిన్ నబీన్ నా బాస్… నేను కార్యకర్తను

సాక్షి డిజిటల్ న్యూస్: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ మంగళవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నితిన్ నబీన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.…

ప్రభుత్వ నిర్ణయాలు భవిష్యత్ తరాలను తీర్చిదిద్దాలి

సాక్షి డిజిటల్ న్యూస్: ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో అందరూ భాగస్వాములవ్వాలి.ఓ తరం అభివృద్ధి చెందేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.‘లోకల్ బ్రాండ్ ఎస్టాబ్లిష్…

హైదరాబాద్‌ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల హబ్‌గా ఎదుగుతోంది

సాక్షి డిజిటల్ న్యూస్ : ఏఐతో తెలంగాణలో ప్రజలకు మెరుగైన పౌరసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను…