రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జలాంతర్గామి ప్రయాణం

పయనించే సూర్యుడు న్యూస్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరో సాహసానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికే రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించారు.మరోవైపు సుఖోయ్‌ 30 MKI…

ఏపీ జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సమీక్ష, జిల్లాల సంఖ్యను 28కి పరిమితం చేయాలని నిర్ణయం, డిసెంబర్ 31న…

రేవంత్ సర్కార్‌పై తిరుగుబాటు స్వరం: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

పయనించే సూర్యుడు న్యూస్ : మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ హయాంలో రైతులకు మేలు జరిగిందని, పంచాయతీ ఎన్నికల్లో…

తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదల

జనం న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం రైతు భరోసా.ఈ స్కీంకింద రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.అయితే…

ఏపీలో తీవ్ర చలి ప్రభావం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల పతనం

జనం న్యూస్: ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత అధికంగా ఉంది. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు, చింతపల్లిలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి.…

అసెంబ్లీకి వస్తున్న కేసీఆర్

జనం న్యూస్: ఈనెల 29 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు అవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన అనంతరం కేసీఆర్ ఈ…

కొత్త రికార్డులు నెలకొల్పిన విశాఖ పోర్టు

పయనించే సూర్యుడు న్యూస్ : విశాఖపట్నం పోర్టు అథారిటీ 249 రోజుల్లో 60 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు హ్యాండ్లింగ్ చేసి రికార్డు సృష్టించింది. వెసెల్ మేనేజ్‌మెంట్…

తెలంగాణకు అన్యాయం జరిగితే ఉద్యమమే ఊరుకోం

పయనించే సూర్యుడు న్యూస్ : కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై బలమైన పోరాటం అవసరమని కేసీఆర్ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు…

భారత్‌లో ఉన్న హసీనాను అప్పగించాలంటూ బంగ్లా ప్రభుత్వం డిమాండ్!

పయనించే సూర్యుడు న్యూస్ : భారతదేశం శతాబ్దాలుగా ఆశ్రయం కోరిన వారిని కాపాడుతూ వస్తోంది. గుజరాత్‌లో ఒక అడవి కోడి కోసం వందలాది మంది ప్రాణాలు అర్పించారు.…

మధ్యతరగతికి మోదీ సర్కార్ భారీ ఊరట..

సాక్షి డిజిటల్ న్యూస్: నిలిచిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టులను పూర్తి చేసి.. లక్ష మంది పేదలకు ఇళ్లను అప్పగించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…