మన్‌కీ బాత్ కార్యక్రమంలో నరసాపురం లేస్‌పై ప్రధాని మోదీ వ్యాఖ్యలు

జనం న్యూస్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో పలు అంశాల గురించి మాట్లాడుతుంటారు. ఈ క్రమంలోనే…

అభివృద్ధికి, ప్రపంచ గుర్తింపునకు విద్యే కీలకం

పయనించే సూర్యుడు న్యూస్ : నిర్మలా సీతారామన్ పీఎం లంక గ్రామంలో రూ.18 లక్షలతో మౌలిక వసతులు ప్రారంభించి, విద్యతో అభివృద్ధి సాధ్యమని, క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని…

అన్ని అనుమతులు పూర్తీ-2026 జనవరిలో కొత్త ఎయిర్‌పోర్ట్ భూమిపూజ

పయనించే సూర్యుడు న్యూస్ : దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వరంగల్ మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ పనులు వేగవంతమయ్యాయి. శనివారం ఏఏఐ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి భూములను పరిశీలించారు. ప్రభుత్వం…

ఆపరేషన్ సిందూర్ సమయంలో బంకర్‌లోకి వెళ్లాలన్న సూచనలు-పాక్ అధ్యక్షుడి ప్రకటన

పయనించే సూర్యుడు న్యూస్ : పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైన్యం ‘ఆపరేషన్ సిందూర్‌’తో పాకిస్థాన్‌ తుక్కు రేగొట్టిన విషయం తెలిసిందే. భారత ధాటికి మూడు రోజుల్లోనే…

మన్‌కీ బాత్‌లో నరసాపురం లేస్ ప్రస్తావన

సాక్షి డిజిటల్ న్యూస్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో పలు అంశాల గురించి మాట్లాడుతుంటారు.…

అయోధ్యలో బాలరాముడి దర్శనం చేసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం (డిసెంబర్ 28) రోజున ఉత్తరప్రదేశ్‌లో అయోధ్యలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయోధ్యలోని బాలరాముడిని దర్శనం చేసుకున్నారు.…

ఢిల్లీ ప్రజలకు మరింత సులభ సేవలు

సాక్షి డిజిటల్ న్యూస్: పౌర సేవలను మరింత వేగవంతం చేసేందుకు, పరిపాలనను సులభతరం చేసేందుకు ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ’ (జీఎస్‌సీటీడీ) ప్రస్తుతం…

దేశం మెచ్చే విద్యా సంస్థలుగా ఎన్టీఆర్ విద్యా సంస్థలు వెలుగొందాలి

సాక్షి డిజిటల్ న్యూస్: ‘నాడు రాజకీయ తరగతులు… నేడు విద్యా బుద్దులు. గండిపేట గుర్తులు… అలనాటి స్మృతులు’అని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. ‘విలువలతో కూడిన విద్యను…

ధైర్యానికి ప్రతీకగా రాష్ట్రపతి

సాక్షి డిజిటల్ న్యూస్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరో సాహసానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికే రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించారు.మరోవైపు సుఖోయ్‌ 30 MKI యుద్ధ…

తెలంగాణ రైతులకు రైతు భరోసా నిధులు

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం రైతు భరోసా.ఈ స్కీంకింద రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి…