దేశంలో తొలి నేచర్ థీమ్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ ప్రారంభం

పయనించే సూర్యుడు న్యూస్ : గువహటిలోని లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయ కొత్త టెర్మినల్‌ను నరేంద్ర మోదీ ప్రారంభించారు. రూ.4000 కోట్లతో నిర్మించిన ఈ భవనం…

బీజేపీలో చేరిన నటి ఆమని-కండువా కప్పి ఆహ్వానించిన స్టేట్ చీఫ్ రామ్‌చందర్

పయనించే సూర్యుడు న్యూస్ : ప్రముఖ సినీ నటి ఆమని బీజేపీలో చేరారు. నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సమక్షంలో…

ఆ ఎంపీలకే పార్లమెంట్‌లో ప్రాధాన్యత

సాక్షి డిజిటల్ న్యూస్: ప్రభుత్వ బాధ్యత ప్రతిపక్షాల గొంతు వినడం, ఆ తర్వాత స్పందించడమేనని తాను భావిస్తున్నానని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు…

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన స్టేట్‌మెంట్

సాక్షి డిజిటల్ న్యూస్ : పవన్ కల్యాణ్‌కు అధికారంలో ఉన్నా లేకపోయిన పవన్ కల్యాణ్ ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. ఎవడికీ భయపడడు.ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు వెళ్తామా…

విద్యపై డిప్యూటీ సీఎం బలమైన స్టేట్‌మెంట్

సాక్షి డిజిటల్ న్యూస్: సామాజిక అసమానతలు రూపుమాపే ఆయుధం విద్య అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నైపుణ్యం, మానవ విలువలు ఉన్న విద్యను…

ఏపీ యువతకు పెద్ద అప్‌డేట్

జనం న్యూస్: వచ్చే ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.ఇప్పటికే 16వేల డీఎస్సీ ఉద్యోగాలు, 6014…

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో 75 లక్షల మంది విద్యార్ధులు ఇంటర్ వరకూ చదువుతున్నారు అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.ఈ…

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ

జనం న్యూస్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేంద్ర…

రెడ్ బుక్‌లో ఇంకా చాలా పేజీలు ఉన్నాయి…

సాక్షి డిజిటల్ న్యూస్ : వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ అరెస్ట్ చేస్తామంటే తాము భయపడాలా?…

ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణ ఎందుకు కష్టం?

సాక్షి డిజిటల్ న్యూస్: దేశ రాజధాని ఢిల్లీలో డిసెంబర్ నెలలో కూడా వాయు కాలుష్యంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే వాయు కాలుష్య…